వడదెబ్బకు ఐదుగురి మృతి

64பார்த்தது
వడదెబ్బకు ఐదుగురి మృతి
వడదెబ్బకు గురై ఐదుగురు మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. సింగరాయకొండ మండల కేంద్రంలో ఇద్దరు యాచకులు ప్రాణాలు విడిచారు. పోకూరి లక్ష్మమ్మ (80), మరో గుర్తు తెలియని వ్యక్తితో పాటు మార్కాపురం మండలం రాయవరానికి చెందిన చిరువ్యాపారి కంది శ్రీనివాసరెడ్డి (45) వడదెబ్బకు గురై మృతి చెందారు.

தொடர்புடைய செய்தி