కాకినాడ పోర్టులో లంచం తీసుకుంటూ కస్టమ్స్ అధికారి అరెస్ట్

68பார்த்தது
కాకినాడ పోర్టులో లంచం తీసుకుంటూ కస్టమ్స్ అధికారి అరెస్ట్
కాకినాడ పోర్టులో లంచం తీసుకుంటూ కస్టమ్స్ అధికారి పట్టుబడ్డాడు. కస్టమ్స్ సూపరింటెండెంట్ వై.శ్రీనివాస్‌తో పాటు ఏజెంట్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఓ బల్క్ డ్రగ్ కంపెనీ ప్రతినిధి నుంచి వై.శ్రీనివాస్ రూ.3.18 లక్షలు తీసుకుంటుండగా.. సీబీఐ అధికారులు పట్టుకున్నారు. మొత్తం పోర్ట్ అధికారుల నుంచి రూ.31 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ సీబీఐ కోర్టులో హాజరుపర్చగా నిందితులకు రిమాండ్ విధించింది.

தொடர்புடைய செய்தி