4.10 లక్షల ఎకరాల్లో పంట నష్టం

66பார்த்தது
4.10 లక్షల ఎకరాల్లో పంట నష్టం
ఏపీలో భారీ వర్షాలు, వరదలు రైతులకు కన్నీటిని మిగిల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 4.10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వరి, మిరప, పత్తి, మినుము, పెసర, మొక్కజొన్న, కంది తదితర పంటలు మునిగిపోయాయని అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி