ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు.. డ్రైవర్ మృతి (వీడియో)

84பார்த்தது
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపురం డిపోకు చెందిన బస్సు కశింకోట వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி