బీజేపీ ఒక ఉగ్రవాద పార్టీ: వైఎస్ షర్మిల

58பார்த்தது
బీజేపీ ఒక ఉగ్రవాద పార్టీ: వైఎస్ షర్మిల
రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. రాహుల్ గాంధీ నానమ్మ, తండ్రిని తీవ్రవాదులు దారుణంగా చంపారని అన్నారు. అలాంటి కుటుంబానికి చెందిన వ్యక్తిని తీవ్రవాదితో పోల్చడం దారుణమని మండిపడ్డారు. ప్రధాని మోడీ, అమిత్ షా లాంటి పెద్దలు బీజేపీ నేతలకు ఏం నేర్పిస్తున్నారని ప్రశ్నించారు. మతాల మధ్య చిచ్చు పెట్టే బీజేపీ ఒక ఉగ్రవాద పార్టీ అని వైఎస్ షర్మిల విమర్శించారు.

தொடர்புடைய செய்தி