గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలి

77பார்த்தது
గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలి
వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని రేపల్లె రెవిన్యూ డివిజనల్ అధికారి బి ఎస్ హేలా షారోన్ అన్నారు. సోమవారం రేపల్లె ఆర్డీవో కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. నిమజ్జన ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సజావుగా జరిగేందుకు వీలుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యేక ఏర్పాట్లపై పోలీసు అధికారులకు పలు కీలక సూచనలు చేసారు.

தொடர்புடைய செய்தி