వరద బాధితులకు 50 వేల ఆర్థిక సాయం

53பார்த்தது
వరద బాధితులకు 50 వేల ఆర్థిక సాయం
వరద బాధితులను ఆదుకునేందుకు రేపల్లె నియోజకవర్గంలోని దాతలు ముందుకు వస్తున్నారు. చెరుకుపల్లి మండలం కనగాల గ్రామానికి చెందిన రిటైర్డ్ పోలీస్ ఉద్యోగి, టిడిపి నాయకులు పీటా సుబ్బరామయ్య తన వంతు సహాయంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ సోదరులు అనగాని శివ ప్రసాదుకు సోమవారం 50వేల రూపాయలు నగదు అందించారు. ఆర్థిక సహాయం చేసిన సుబ్బరామయ్యను అనగాని శివప్రసాద్ అభినందించారు.

தொடர்புடைய செய்தி