ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 3 ఫిర్యాదులు

68பார்த்தது
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 3 ఫిర్యాదులు
రేపల్లె ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి.. మూడు ఫిర్యాదులు వచ్చినట్లు రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారిణి హేలా షారోన్ తెలిపారు. రేపల్లె మున్సిపాలిటీ పరిధిలోని వివిధ సమస్యల పరిష్కరించాలని కోరుతూ మూడు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే సంబంధిత శాఖల అధికారులకు పంపి వాటిని పరిష్కరించాలని ఆదేశించామన్నారు.

தொடர்புடைய செய்தி