విద్యార్థులు తమ విధులను నిజాయితీగా నిర్వర్తించాలి

69பார்த்தது
విద్యార్థులు తమ విధులను నిజాయితీగా నిర్వర్తించాలి
పెదకూరపాడు మండలం 75‌త్యాళ్ళూరు జెడ్పీ హైస్కూల్లో మంగళవారం పంచప్రాణ్ లో 'పౌరుల విధులు' అనే అంశం‌లోని"ఎక్స్‌పోజర్ విజిట్స్ టు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్"లో భాగంగా.. విద్యార్థులు గ్రామంలోని ప్రభుత్వ సంస్థలు అయిన హాస్పిటల్,సచివాలయం, బ్యాంకులను సందర్శించారు. వాటి విధులను అవగాహన చేసుకున్నారు. దీని వలన విద్యార్థులు తమ విధులను నిజాయితీగా నిర్వర్తిస్తారని ఉపాధ్యాయులు తెలిపారు.

தொடர்புடைய செய்தி