మాంసం విక్రయ దారులకు జరిమానా

66பார்த்தது
గాంధీ జయంతి రోజు మాంసం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని నరసరావుపేట మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు నరసరావుపేట పట్టణంలోని బరంపేట రోడ్డులో బుధవారం మాంసం దుకాణాలకు జరిమానా విధించారు. గాంధీ జయంతి రోజు మాంసం విక్రయాలు చేయొద్దని నోటీసులు ఇచ్చిన కూడా పలువురు దుకాణదారులు విక్రయాలు జరిపారని, ఈ నేపథ్యంలోనే జరిమానా విధించినట్లు అధికారులు చెప్పారు.

தொடர்புடைய செய்தி