ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురి విరాళాలు

83பார்த்தது
ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురి విరాళాలు
వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి జీవీఆర్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్, సీఎఎమ్ ఆర్ గ్రూప్ విరాళం అందించాయి. జీవీఆర్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ తరఫున ఆ సంస్థ ప్రతినిధులు రామచంద్రరాజు, గంగాప్రసాద్ రూ. 1 కోటి, సీఎమ్ ఆర్ గ్రూప్ ఛైర్మన్ వెంకటరమణ రూ. 50లక్షల విరాళంను సీఎం చంద్రబాబుకు శనివారం మంగళగిరి మండలం ఉండవల్లి నివాసంలో కలిసి అందించారు.

தொடர்புடைய செய்தி