ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

78பார்த்தது
రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి. అన్నారు. శనివారం కారంపూడిలో మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి. ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ 100 రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటుందన్నారు.

தொடர்புடைய செய்தி