మాచర్ల : భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న జూలకంటి

74பார்த்தது
మాచర్ల పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వద్ద వడ్డే ఓబన్న విగ్రహా శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమంలో శనివారం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ నరసింహారావు, పట్టణ అధ్యక్షుడు దుర్గారావు, సీనియర్ నాయకులు కేశవరెడ్డి, అక్కిరెడ్డి, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி