వైసీపీ విధ్వంసం సృష్టించిన చోటు నుండే అభివృద్ధి పనులు

66பார்த்தது
వైసీపీ విధ్వంసం సృష్టించిన చోటు నుండే అభివృద్ధి పనులు
వైసిపి నాయకులు విధ్వంసం సృష్టించిన చోటు నుండే నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు పునాదులు పడుతున్నాయని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. సోమవారం రెంటచింతల మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ వెళ్లి రహదారిలో ముఖద్వార నిర్మాణానికి ఎమ్మెల్యే జూలకంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి పలుగు చేత పట్టి ముఖద్వారానికి పునాదులు తవ్వారు.

தொடர்புடைய செய்தி