గ్రామ కార్యదర్శిపై సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు.

64பார்த்தது
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని కొత్తూరు గ్రామంలో పంచాయితీ సెక్రెటరీ రామకోటేశ్వరావు పంచాయితీ సర్పంచ్ కి తెలియకుండా రూ.4.2లక్షలు నిధులు డ్రా చేసాడని గ్రామ సర్పంచ్ బొడ్డు నరసమ్మ స్ధానిక పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సెక్రెటరీ రామకోటేశ్వరావు పంచాయితీ తీర్మానం లేకుండా, పంచాయితీ నిధులు కాజేశాడని ఆమె ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி