జాతీయ లోక్ అదాలత్ నందు 73 కేసులు పరిష్కారం

58பார்த்தது
జాతీయ లోక్ అదాలత్ నందు 73 కేసులు పరిష్కారం
జాతీయ లోక్ అదాలత్ లో 73 కేసులు పరిష్కరించినట్లుగా చైర్మన్ మండల న్యాయ సేవాధికార సంస్థ గురజాల, నాలుగవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్ శరత్ బాబు తెలియజేశారు. శనివారం గురజాల కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా న్యాయ అవగాహన సదస్సు జరిగింది. ఈ న్యాయ విజ్ఞాన సదస్సు నందు శ్రీనివాసరావు సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉచిత న్యాయ సేవల చట్టాలను గురుంచి లోక్ అదాలత్ యొక్క ప్రాముఖ్యత గురుంచి విశదీకరించారు.

தொடர்புடைய செய்தி