ఎమ్మెల్యేలతో కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌ భేటి

63பார்த்தது
ఎమ్మెల్యేలతో కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌ భేటి
టిడిపి ఎమ్మెల్యేలతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆదివారం తన నివాసంలో సమావేశమయ్యారు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి మార్చిలో జరగనున్న ఎన్నికల్లో టిడిపి నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ పోటీ చేయడంపై ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించి గెలుపు అవకాశాలపై చర్చించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పట్టభద్రుల ఓటర్ల చేర్పుల పై సమాలోచనలు చేశారు.

தொடர்புடைய செய்தி