తండ్రి కనిపించడం లేదని కుమారుడు ఫిర్యాదు

69பார்த்தது
తండ్రి కనిపించడం లేదని కుమారుడు ఫిర్యాదు
తండ్రి కనిపించడం లేదని ఓ కుమారుడు ఆదివారం నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంకమ్మ నగర్ కు చెందిన వెంకయ్య ఈనెల 28వ తారీకు రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అతని కోసం చుట్టుపక్కల, బంధువులు, స్నేహితుల నివాసాల వద్ద వెతికిన కనిపించకపోవడంతో కుమారుడు సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி