ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే మాధవి

75பார்த்தது
ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే మాధవి
వైసీపీ హయాంలో తొలగించిన పెన్షన్లు పునరుద్దరణ చేసే బాధ్యత తాను తీసుకుంటానని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి భరోసా నిచ్చారు. శ్రీనివాసరావు పేటలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం మాధవి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. డ్రైనేజీ, రహదారులు, వీధిదీపాలు లేవని ప్రజలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. వాటి పరిష్కారానికి కృషిచేస్తానని భరోసా ఇచ్చారు.

தொடர்புடைய செய்தி