అద్దంకి డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు

63பார்த்தது
అద్దంకి ఆర్టీసీ డిపో నుంచి దసరా పండగ సందర్భంగా ప్రత్యేక సర్వీస్ బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రామ్మోహన్ రావు గురువారం తెలియజేశారు. హైదరాబాద్ తోపాటు ఆయా గ్రామాలకు నిరంతరం సర్వీస్ లు ఉంటాయని ఆయన చెప్పారు. మొత్తం 62 బస్సులు కేటాయించినట్లు మేనేజర్ పేర్కొన్నారు. ప్రయాణికుల నుంచి ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని ఆయన చెప్పారు. ప్రజలందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరారు.

தொடர்புடைய செய்தி