ఏపీలో మద్యం ధరలపై చట్ట సవరణ

75பார்த்தது
ఏపీలో మద్యం ధరలపై చట్ట సవరణ
భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం బాటిళ్ల ఎమ్మార్పీ ధరకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో ఎమ్మార్పీ ధర రూ.150.50 ఉంటే రూ.160కి పెరగనుంది. రాష్ట్ర గవర్నర్ ఆమోదం మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా గెజిట్ విడుదల చేశారు.

தொடர்புடைய செய்தி