మద్యం షాపులన్నీ కూటమి నేతలకే: వైసీపీ

72பார்த்தது
మద్యం షాపులన్నీ కూటమి నేతలకే: వైసీపీ
ఏపీలో మద్యం షాపుల కేటాయింపు వ్యవహారంపై వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. ‘పేరుకేమో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ. కానీ లోలోపల కూటమి నేతలకు మద్యం షాపుల కేటాయింపు. సిండికేట్‌కు సంబంధం లేని వ్యక్తులు దరఖాస్తు చేసేందుకు వస్తే బెదిరించి పంపుతున్నారు. తమ వారి జేబులు నింపేందుకు చంద్రబాబు మౌనం పాటిస్తున్నారు.’ అని వైసీపీ పేర్కొంది.

தொடர்புடைய செய்தி