కొత్త చట్టాలపై అవగాహన వుండాలి

జులై 1 నుండి అమలు కానున్న నూతన చట్టాలపై ప్రతి ఒక్క పోలీసు అధికారి అవగాహన కలిగి ఉండాలని గురువారం ఈస్ట్ జోన్ డీసీపీ పోలీస్ అధికారులు సూచించారు. నూతన చట్టాలపై అవగాహన కల్పించడంలో భాగంగా, విడతల వారిగా ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో భాగంగా బోల్లికుంటలోని ఓ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ తరగతులను ఈస్ట్ జోన్ డీసీపీ ముఖ్య అతిధిగా హాజరయి శిక్షణ తరగతులను ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி