ఎన్నికల ప్రధాన అధికారి సమీక్ష

81பார்த்தது
ఎన్నికల ప్రధాన అధికారి సమీక్ష
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గురువారం భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టరు హనుమంతు ఇంటింటి సర్వే ద్వారా చేపడుతున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని మండలాల వారిగా సమీక్షించారు. పక్కాగా పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బెన్షాలోమ్, గంగాధర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி