యాదాద్రి క్షేత్రంలో రుద్ర హోమం

59பார்த்தது
యాదాద్రి క్షేత్రంలో రుద్ర హోమం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయములో ఆలయ అర్చకులు మంగళవారం నిత్య రుద్ర హోమం ఘనంగా నిర్వహించారు. ముందుగా గణపతి ఆరాధన చేసి రుద్రుడికి, హోమ ద్రవ్యాలతో పూర్ణాహుతి చేశారు. వెయ్యి రూపాయల టికెట్ పొంది హోమంలో పాల్గొన్న భక్తులకు లడ్డు ప్రసాదం, శేష వస్త్రం, కనుమతో పాటు స్వామివారి వేద ఆశీర్వచనాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி