గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన రాచకొండ సిపి

69பார்த்தது
గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన రాచకొండ సిపి
గణపతి నవరాత్రుల నిమజ్జనం సందర్భంగా భువనగిరిలో సిపి సుధీర్ సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలిస్తూ శోభాయాత్ర ఏర్పాట్లను పర్యవేక్షించారు. పట్టణంలో శోభాయాత్ర సాగే ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించాలని సూచించారు. శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி