గవర్నర్ పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు

62பார்த்தது
గవర్నర్ పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు
యాదాద్రి జిల్లాలో ఈనెల 27,29 తేదీలలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన కు రానున్నారు. ఈ నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. గవర్నర్ ఈనెల 27న ఉదయం 8 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటారని, అనంతరం ములుగు, వరంగల్, జనగాం జిల్లాల పర్యటనకు వెళతారని తెలిపారు.

தொடர்புடைய செய்தி