పిస్తా పప్పుల ప్యాకెట్‌లో పురుగులు (షాకింగ్ వీడియో)

84பார்த்தது
యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన వికాస్ గార్గ్ అనే వ్యక్తికి ఢిల్లీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. పిస్తా పప్పుల ప్యాకెట్ ను కొనుగోలు చేశాడు. ఆ ప్యాకెట్‌ను తెరిచి చూడగా, కాల్చిన పిస్తా పప్పులలో పురుగులు కనిపించాయి. దీంతో కస్టమర్ ఒక్కసారిగా షాకయ్యాడు. దీంతో వీడియోను వికాస్ గార్గ్ సోషల్ మీడియాలో ద్వారా పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

தொடர்புடைய செய்தி