ఈ ఏడాది దీపావళి పండుగ ఎప్పుడు వచ్చిందంటే..?

53பார்த்தது
ఈ ఏడాది దీపావళి పండుగ ఎప్పుడు వచ్చిందంటే..?
చాలా మందిలో ఈ ఏడాది దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే ఆందోళన నెలకొంది. అయితే ఈ ఏడాది అక్టోబర్ 31 తేదీన నరక చతుర్దశి, దీపావళి రెండూ కలిసి ఒకే రోజు వచ్చాయని పురోహితులు చెబుతున్నారు. ఉదయం పూట చతుర్దశి తిథి, మధ్యాహ్నం 3.40 నిమిషాల నుంచి అమావాస్య ప్రారంభం అవుతుందని అన్నారు. అక్టోబర్ 31 గురువారం రాత్రి మొత్తం అమావాస్య వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఆరోజున దీపావళి జరుపుకోవాలని తెలుపుతున్నారు.

தொடர்புடைய செய்தி