మనది శతాబ్దాల బంధం.. ముయిజ్జుతో మోదీ(వీడియో)

57பார்த்தது
మాల్దీవులతో భారత్ ది శతాబ్దాల బంధమని PM మోదీ పేర్కొన్నారు. ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జుతో భేటీ సందర్భంగా మోదీ మాట్లాడుతూ మిత్రదేశానికి ఏ అవసరం వచ్చినా మొట్టమొదటిగా స్పందించే దేశంగా భారత్ నిలిచిందన్నారు. తమ బాధ్యతలన్నింటినీ నెరవేరుస్తామని తెలిపారు. ఆ దేశ అవసరాల మేరకు నిధుల రోల్ ఓవర్, కరెన్సీ మార్పిడి చేసుకున్నట్టు తెలిపారు. పలు రంగాల్లో తమ అనుభవాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

தொடர்புடைய செய்தி