కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని అంబేద్కర్ భవనంలో సోమవారం కాలేశ్వరం రాజేందర్, జెర్రిపోతుల బిక్షపతి, బిఏఆర్కె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంకెర్ల కుమారస్వామి యాదవ్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం కాజీపేట మండల సర్వసభ సమావేశం జరిగింది.
కాజీపేట మండలం నూతన కమిటీ అధ్యక్షులుగా చిక్కుడు సాయిలు ఉపాధ్యక్షులుగా దువ్వ లింగమూర్తి, మోహినుద్దీన్ నాగపురి బిక్షపతి, మూల వీర నరసింహులు, రాజేష్, సంపత్, అనిల్, రాజ్ కుమార్, ఉప్పు రాజు, రత్నాకర్, తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు.