సాంస్కృతియ సేన అధ్యక్షుడుగా బిర్రు సురేందర్

61பார்த்தது
సాంస్కృతియ సేన అధ్యక్షుడుగా బిర్రు సురేందర్
కాజీపేట మండలం శనివారం నాడు వర్ధన్నపేట సాంస్కృతి సేన అధ్యక్షుడిగా బిర్రు సురేందర్ ఎన్నికైనట్టు వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ప్రకటించారు. ఈ సందర్భంగా బిర్రు సురేందర్ మాట్లాడుతూ నామీద నమ్మకాన్ని ఉంచి అధ్యక్షుడిగా ప్రకటించిన ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రఘు, వెనమల్ల వెంకటేష్, నిమ్మని శేఖర్ రావు, కమ్మ కొని ప్రభాకర్ గౌడ్, గడ్డం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி