సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాం: కలెక్టర్

63பார்த்தது
సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాం: కలెక్టర్
అన్ని శాఖల జిల్లా అధికారుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్. సత్య శారదా దేవి పేర్కొన్నారు. నూతన జిల్లా కలెక్టర్ గా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన డా. శారదా దేవి మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని శాఖల వారిగా సంక్షిప్త సమీక్ష నిర్వహించారు. అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మానవతా దృక్పథంతో సేవలు అందించాలన్నారు.

தொடர்புடைய செய்தி