గోల్డ్ మెడల్ సాధించిన ఇర్ఫాన్ కు సన్మానం

64பார்த்தது
గోల్డ్ మెడల్ సాధించిన ఇర్ఫాన్ కు సన్మానం
గోవా ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2024 గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన గోల్డెన్స్ కిడ్స్ విద్యార్థి ఎండి ఇర్ఫాన్ ను గురువారం సాయిబాబా మందిరంలో ధర్మకర్తలు రాకం సదానందం, శ్రీనివాస్ ఘనంగా సన్మానించి అభినందించారు. చిరుప్రాయంలోనే తాను సాధించిన విజయాలను ప్రతి ఒక్క విద్యార్థి స్ఫూర్తిగా తీసుకొని ఆత్మరక్షణకై కరాటే మార్షల్ ఆర్ట్స్ విద్యను నేర్చుకోవాలని వారు అభిప్రాయపడ్డారు.

தொடர்புடைய செய்தி