చిన్నారిని హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష వేయాలి

58பார்த்தது
చిన్నారిని హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష వేయాలి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో ఆరు సంవత్సరాల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన ఉన్మాద నిందితుడిని వెంటనే ఉరితీయాలని, అలాగే వారి కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని మంగళవారం భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదాసు రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్యపై తక్షణమే పోలీసులు స్పందించాలన్నారు.

தொடர்புடைய செய்தி