రైతులకు రుణమాఫీ చేస్తున్న సీఎంకు కృతజ్ఞతలు

78பார்த்தது
రైతులకు రుణమాఫీ చేస్తున్న సీఎంకు కృతజ్ఞతలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగానికి రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం సాహసోపేత నిర్ణయమని, చారిత్రాత్మకమైనదని తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండలోని పోస్టల్ కాలనీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రుణమాఫీ ప్రకటించడం పట్ల తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం స్వాగతిస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி