మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు

67பார்த்தது
హనుమకొండ జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి గణేష్ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో మత్తు పదార్థాల నియంత్రణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, విద్య, ఎక్సైజ్, నార్కోటిక్స్, రైల్వే, జీఆర్పీ, తదితర శాఖలతో సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி