దళితులకు రక్షణ కరువు:కెవిపిఎస్

60பார்த்தது
దళితులకు రక్షణ కరువు:కెవిపిఎస్
హన్మకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మండల కార్యదర్శి దానబోయిన రాంబాబు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ యొక్క జెండా ఆవిష్కరణ సంఘం ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి బోట్ల సారంగం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంద సంపత్ మాట్లాడుతూ. కుల వివక్షత రూపాలని అరికట్టే దాంట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం చెందుతున్నాయని, దళితులకు రక్షణ కరువు అవుతుందన్నారు.

தொடர்புடைய செய்தி