ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

52பார்த்தது
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్య కార్మికులకు ముఖ్య ఆరోగ్యాధికారి డా. రాజేష్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ తానాజీ, ప్రతిమ హాస్పిటల్ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி