భద్రకాళి అమ్మవారి హరిద్ర దర్శనము

54பார்த்தது
ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారు హరిద్రాదర్శనము ఇస్తున్నారు. భాద్రపద అమావాస్యను పురస్కరించుకొని శ్రీ భద్రకాళి అమ్మవారికి పసుపుతో అభిషేకం నిర్వహించారు. బుధవారం అమావాస్య పర్వదినం సందర్భంగా అమ్మవారు హరిద్రదర్శనంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయంలో పోటెత్తారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే భద్రకాళి అమ్మవారు హరిద్ర దర్శనం ఇవ్వడం జరుగుతుంది.

தொடர்புடைய செய்தி