కార్మిక దినోత్సవ సందర్భంగా ఉచిత కంటి పరీక్షలు

85பார்த்தது
కార్మిక దినోత్సవ సందర్భంగా ఉచిత కంటి పరీక్షలు
ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా హనుమకొండ రాంనగర్ సిపిఎం జిల్లా కార్యాలయంలో బుధవారం శరత్ ఐ హాస్పటల్ ఆధ్వర్యంలో కార్మికులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. సమాజంలో నిస్వార్థం లేకుండా దేశ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే కార్మికులు ఆరోగ్యంగా ఉండాలని, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలనే ఉద్దేశంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం అభినందినమన్నారు.

தொடர்புடைய செய்தி