కడియం కావ్య ముందే కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

60பார்த்தது
వరంగల్ నగరంలో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో గొడవ చోటుచేసుకుంది. బుధవారం కొత్తగా కాంగ్రెస్‌లోకి వచ్చిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మొదలైన గొడవ ప్రారంభమై కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలు, పాత కార్యకర్తలుగా రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. కార్యకర్తల గొడవ ఎంతకు సద్దుమణగకపోవడంతో వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మధ్యలోనే వెళ్లిపోయారు.

தொடர்புடைய செய்தி