విద్యార్ధులతో ఆటలు ఆడిన కలెక్టర్

83பார்த்தது
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య గురువారం రాత్రి కమలాపూర్లోని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బస చేసిన ఆమె విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శుక్రవారం విద్యార్థినులతో కలిసి రన్నింగ్, ధ్యానం చేశారు. వారితో ఉత్సాహంగా వాలీబాల్, షటిల్ ఆటలు ఆడారు.

தொடர்புடைய செய்தி