రామన్నపేటలో ప్రపంచ అవయవదాన మార్పిడి దినోత్సవం

50பார்த்தது
వరంగల్ రామన్నపేట లోని డాక్టర్. ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టేవాడ బొమ్మల గుడి దగ్గర నివాసం ఉంటున్న శామంతుల విజయ తన కొడుకైన రాజేందర్ కు ఒక కిడ్నీ దానం చేయడం జరిగినది. ఈ సందర్భంగా మంగళవారం విజయకు ట్రస్టుచే ఘనంగా సత్కించారు. ప్రతి మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయి. అందులో ఒకటి దానం చేసినను ఇంకొక కిడ్నీతో జీవించవచ్చని అన్నారు.

தொடர்புடைய செய்தி