రంగశాయిపేటలో ఘనంగా శ్రీ దేవి శరన్నవరాత్రులు

61பார்த்தது
వరంగల్ నగరం 42వ డివిజన్ పరిధిలోని రంగశాయిపేటలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రులు శ్రీ రామ భజన మండలి మహిళ విభాగం ఆధ్వర్యంలో అత్యంత వైబోపేతంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల పురస్కరించుకొని ఆదివారం 4వ రోజు సందర్భంగా అమ్మవారు కూష్మాండా దేవీ అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. తదనంతరం గ్రామ పురోహితులు అమ్మవారి యొక్క అవతార విశిష్టత గురించి భక్తులకు వివరించారు.

தொடர்புடைய செய்தி