రూ. 1. 95 లక్షల విలువైన మద్యం స్వాధీనం

67பார்த்தது
రూ. 1. 95 లక్షల విలువైన మద్యం స్వాధీనం
వరంగల్ సాకరాసికుంట వద్ద ఉంటున్న మహిళ వివిధ ప్రాంతాల నుంచి మద్యం తెచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో స్థానిక పోలీసులతో కలిసి వరంగల్ టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేసి, సుమారు రూ. 1, 95 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. కేసు నమోదు, విచారణ కోసం మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించామని టాస్క్ఫోర్స్ సీఐ సుంకరి రవికుమార్ తెలిపారు.

தொடர்புடைய செய்தி