దత్తక్షేత్రంలో భగవద్గీత పారాయణం

77பார்த்தது
దత్తక్షేత్రంలో భగవద్గీత పారాయణం
వరంగల్ ములుగు రోడ్డులో గల దత్తపీఠం జగద్గురువు గణపతి సచ్చిదానంద స్వామీజీ జన్మదిన వేడుకలు సోమవారం వైభవంగా నిర్వహించారు. శ్రీ వరద దత్తక్షేత్రంలో సామూహిక భగవద్గీత పారాయణం చేశారు. అనంతరం మహాన్నదాన కార్యక్రమం చేపట్టారు. అర్చకులు రాపాక గోపీకృష్ణ శర్మ, వామన్రావు, శివరామకృష్ణ ప్రసాద్, శివకుమార్, యుగంధర్, శ్రీనివాస్, విజేందర్ రెడ్డి, రవీందర్, వడిచర్ల శ్రీనివాస్, ఓంప్రకాశ్, భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி