లడ్డూ ప్రసాదం కల్తీపై నిరసన

84பார்த்தது
తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడంపై భజరంగ్ దళ్ కార్యకర్తలు మండిపడ్డారు. వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్లో ఆదివారం నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును కలిపి తయారు చేయించడాన్ని ఖండించారు. భజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ కొల్లూరి ఆదిత్యసాయి, వెలగందుల రాజు, తౌటం గోపి, భరత్, రిషికేశ్, శుక్రుత్, శ్రీకర్ పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி