నేడే ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్

77பார்த்தது
పట్టభద్రుల ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1, 73, 413 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 227 పోలింగ్ కేంద్రాలు 296 బ్యాలెట్ బాక్స్ లు అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కుల సాగుతుంది. జూన్ 5వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉంటుంది.

தொடர்புடைய செய்தி