అధికారులు పర్యవేక్షణ లోపం

576பார்த்தது
వరంగల్ చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద సోమవారం గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో అధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తుంది. చెరువులోకి భక్తులకు అనుమతి లేకున్నా డబ్బులు తీసుకుంటూ బల్దియా సిబ్బంది సహకరిస్తున్నారు. చెరువు నిండుగా ఉండడంతో భక్తులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

தொடர்புடைய செய்தி